Friday, 2 September 2022

ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి ఎస్సై నరేష్..

 ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి ఎస్సై నరేష్..



రూ.25వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు..


తెలంగాణ:

భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఇస్లావత్ నరేష్ ఈరోజు (శుక్రవారం) రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.  ఏసీబీ అధికారుల తనిఖీలతో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఓ సివిల్ కేసు విషయమై బాధిత వ్యక్తి నుండి ఎస్సై నరేష్ రూ.75 వేలు లంచం రూపంలో డిమాండ్ చేశారు. ముందుగా రూ.25 వేలు ఎస్సై నరేష్ కు  ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...